ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 11, 2020, 7:33 PM IST

ETV Bharat / state

పశ్చిమగోదావరి జిల్లాలో నామినేషన్ల దాఖలుకు బారులు తీరిన అభ్యర్థులు

ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల దాఖలుకు చివరిరోజు అయినందున.. పశ్చిమగోదావరి జిల్లాలో నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు బారులు తీరారు. నామపత్రాలు దాఖలు చేసే కేంద్రాలు పార్టీల అభ్యర్థులతో కిటకిటలాడాయి. మొదటి 2 రోజులు నామమాత్రంగా సాగిన నామినేషన్ల ప్రక్రియ చివరిరోజు ఊపందుకుంది. ఉండి నియోజకవర్గంలో 62 ఎంపీటీసీ స్థానాలకు 4 జడ్పీటీసీ స్థానాలకు నామపత్రాలు దాఖలు చేశారు. జిల్లాలో భీమవరం, వీరవాసరం, పాలకొల్లు, తణుకు ప్రాంతాల్లో నామినేషన్ల సందడి కొనసాగింది.

zptc mptc nominations in west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో నామినేషన్లు

పశ్చిమగోదావరి జిల్లాలో నామినేషన్లు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details