ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

11టన్నుల రేషన్ బియ్యం పట్టివేత - pds rice

పెరవలి జాతీయ రహదారిపై సుమారు 18లక్షల రూపాయలు విలువ చేసే 11టన్నుల బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు.

రేషన్ బియ్యం

By

Published : Feb 6, 2019, 12:19 PM IST

పశ్చిమగోదావరి జిల్లా పెరవలి జాతీయరహదారిపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న 11 టన్నుల రేషన్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు 18లక్షల రూపాయలు ఉంటుందని వారు తెలిపారు. ఇరగవరం మండలం తూర్పువిప్పర్రు నుంచి వేడంగి గ్రామంలోని బియ్యం మిల్లుకు తరలిస్తున్నారన్న... సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. బియ్యంతో పాటు లారీను స్వాధీనం చేసుకుని... వ్యాపారి, డ్రైవర్​ను అదుపులోకి తీసుకున్నారు.

రేషన్ బియ్యం

ABOUT THE AUTHOR

...view details