ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 17, 2021, 2:55 PM IST

ETV Bharat / state

'ఆ పదవి నుంచి అశోక్ గజపతి రాజును తప్పించి తప్పు చేశారు'

సింహాచల ఆలయ భూముల్లో ఏళ్ల నుంచి ఉంటున్న వారికి న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు కోరారు. అశోక్ గజపతి రాజును సింహాచల దేవస్థాన ఛైర్మన్ పదవి నుంచి తప్పించి తప్పు చేశారని అన్నారు.

palla srinivas comments on ysrcp government on mansas issue
palla srinivas comments on ysrcp government on mansas issue

తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు

అశోక్ గజపతి రాజును సింహాచల దేవస్థాన ఛైర్మన్ పదవి నుంచి తప్పించి తప్పు చేశారని.. తెలుగుదేశం పార్టీ నేత పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్టు భూములపై ఎందుకు దృష్టి పెట్టారో విజయసాయి రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. సింహాచల ఆలయ భూముల్లో ఏళ్ల నుంచి ఉంటున్న వారికి న్యాయం చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details