ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 12, 2020, 11:45 PM IST

ETV Bharat / state

'మా వార్తలు వేయని టీవీ, పేపర్లను బహిష్కరిస్తాం'

తమ వార్తలు వేయని టీవీ, పేపర్లను బహిష్కరిస్తామంటూ.. పాడేరులో జరిగిన ఆదివాసీ ఆత్మగౌరవ సభలో చింతపల్లికి చెందిన రాజబాబు అనే నాయకుడు.. మీడియాపై వ్యాఖలు చేశారు. ఈ విషయంపై విలేకరులు అభ్యంతరం చెబుతూ.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Inappropriate comments on media at tribal meeting in paderu at visakhapatnam
ఆదివాసీ ఆత్మగౌరవ సభలో మీడియాపై అనుచిత వ్యాఖ్యలు

ఆదివాసీ ఆత్మగౌరవ సభలో మీడియాపై వ్యాఖ్యలు చేస్తున్న నాయకుడు

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details