'విశాఖ ఉక్కు కర్మాగారంపై తుక్కు అనే ముద్ర వేసి అమ్మాలని చూస్తున్నారు'
విశాఖ ఉక్కు కర్మాగారంపై తుక్కు అనే ముద్ర వేసి అమ్మాలని చూస్తున్నారని.. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు వ్యాఖ్యానించారు. సరైన చర్యలు తీసుకుంటే లాభాలిచ్చే స్టీల్ ఫ్యాక్టరీని.. కార్పొరేట్లకు అప్పజెప్పే కుట్ర జరుగుతోందన్నారు. కేంద్రం ప్రయత్నాలను ఆంధ్రులంతా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
'విశాఖ ఉక్కు కర్మాగారంపై తుక్కు అనే ముద్ర వేసి అమ్మాలని చూస్తున్నారు'