ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సరిహద్దులో నాటుసారా స్థావరాలపై సంయుక్త దాడి - visakha border cheap liquor making latest news

ఏపీ, ఒడిశా సరిహద్దుల్లో నాటుసారా స్థావరాలపై ఏపీఎస్​ఈబీ, ఒడిశా పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. నాటుసారా విక్రయిస్తున్న నలుగురిని అరెస్ట్​ చేశారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

ap, odisha police raids on cheap liquor making areas
30,200 లీటర్ల ఊటబెల్లం ధ్వంసం

By

Published : Jun 25, 2020, 9:38 AM IST

నాటుసారా స్థావరాలపై ఏపీఎస్​ఈబీ, ఒడిశా పోలీసులు సంయుక్తంగా సరిహద్దుల్లో దాడులు చేశారు. 30, 200 లీటర్ల ఊటబెల్లాన్ని ధ్వంసం చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్​ఈబీ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details