శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తొగరాం పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా శాసనసభాపతి తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణిశ్రీ నిలబడ్డారు. ఆమె.. ఉత్సాహంగా ఓటర్లను కలుస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాల పంపిణీ చేస్తూ.. తనకు కేటాయించిన గుర్తుపై ఓటు వేసి గెలిపించాలను పేరు పేరున అభ్యర్ధించారు.
సర్పంచ్ అభ్యర్థిగా తమ్మినేని వాణిశ్రీ.. జోరుగా ప్రచారం
శాసనసభాపతి తమ్మినేని సీతారాం సతీమణి తమ్మినేని వాణిశ్రీ.. ప్రజల్లోకి ఉత్సాహంగా వెళ్తున్నారు. తొగరాం పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా నిలిచిన ఆమె.. తనను గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
తమ్మినేని వాణిశ్రీ ప్రచారం