ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతుల సంక్షేమమే జగన్ ప్రభుత్వ లక్ష్యం' - ravi ramanadham in pea seeds distribution at parchuru

ప్రకాశం జిల్లా పర్చూరు మార్కెట్ యార్డులో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని.. వైకాపా ఇన్​ఛార్జ్ రావి రామనాథం ప్రారంభించారు. రైతుకు అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. రాయితీపై సేద్యానికి అవసరమైన వివిధ ఉత్పత్తులను అందిస్తోందని తెలిపారు.

pea seeds distribution
శనగ విత్తనాల పంపిణీలో పర్చూరు వైకాపా ఇన్​ఛార్జ్

By

Published : Nov 4, 2020, 7:31 PM IST

రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని.. ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా భాధ్యులు రావి రామనాథం తెలిపారు. మార్కెట్ యార్డులోని రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీపై శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని.. డీసీఎంఎస్ ఛైర్మన్​తో కలిసి ప్రారంభించారు. రాయితీపై తక్కువ ధరకే నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ఇస్తూ.. జగన్ ప్రభుత్వం రైతుకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details