ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 29, 2021, 7:38 PM IST

ETV Bharat / state

కన్నుల పండువగా శ్రీ జ్వాలా నరసింహమూర్తి గరుడోత్సవం

కర్నూలు జిల్లా అహోబిలంలో శ్రీ జ్వాలా నరసింహమూర్తి గరుడోత్సవం కన్నుల పండువగా సాగింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

Sri Jwala Narasimha Swamy garudostavam
శ్రీ జ్వాలా నరసింహస్వామి గరుడోత్సవం

శ్రీ జ్వాలా నరసింహస్వామి గరుడోత్సవం

కర్నూలు జిల్లా అహోబిలం దివ్య క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహమూర్తి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఎగువ అహోబిలంలో శ్రీ జ్వాలా నారసింహమూర్తి గరుడోత్సవం కన్నుల పండువగా సాగింది. ఎద్దుల బలప్రదర్శన పందెలు భక్తులను ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా అహోబిలం క్షేత్రాన్ని సందర్శిస్తున్న వేలాది భక్తులు కోసం అన్నదానాలు నిర్వహిస్తున్నాయి.

ABOUT THE AUTHOR

...view details