ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 19, 2021, 3:11 PM IST

ETV Bharat / state

జగనన్న మైల్డ్ కేర్ కొవిడ్ సెంటర్​ ప్రారంభించిన ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి

జగనన్న మైల్డ్ కేర్ కొవిడ్ సెంటర్​ను కర్నూలులో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, హోస్టన్ లోని యూఎంఎంసీ హాస్పిటల్ సహకారంతో.. ఈ సెంటర్​ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

mla rambhupal reddy jananna started to Mild Care Covid Center
జగనన్న మైల్డ్ కేర్ కొవిడ్ సెంటర్​ ప్రారంభించిన ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి

కర్నూలు నగరంలోని ప్రభుత్వ ప్రాంతీయ కంటి వైద్యశాలలో.. జగనన్న మైల్డ్ కేర్ కొవిడ్ సెంటర్​ను ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రారంభించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, హోస్టన్​లోని యూఎంఎంసీ హాస్పిటల్ సహకారంతో.. సెంటర్​ను ఏర్పాటు చేశారు. వంద పడకల కేర్ సెంటర్​లో.. ప్రతి బెడ్​కు ఆక్సిజన్ అందుబాటులో ఉంచామని వైద్యులు తెలిపారు. కొవిడ్ రోగులు.. ఇక్కడ ఉచితంగా వైద్యం పొందవచ్చని ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details