ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా కట్టడి కావాలంటే.. మనం గడప దాటకూడదు' - bhavishyat badratha dalam awareness on corona in krishna news

కృష్ణా జిల్లా గుడివాడలో రైతు బజార్ల వద్ద సామాజిక దూరం పాటించేలా భవిష్యత్​ భద్రతాదళం సభ్యులు.. ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనాకు మందు లేదని.. నివారణకు అంతా స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.

'కరోనా కట్టడి కావాలంటే.. మనం గడప దాటకూడదు'
'కరోనా కట్టడి కావాలంటే.. మనం గడప దాటకూడదు'

By

Published : Mar 30, 2020, 2:05 PM IST

కరోనాపై భవిష్యత్​ భద్రతా దళం అవగాహన

కరోనాపై అవగాహన కల్పించేందుకు భవిష్యత్ భద్రతా దళం కన్వీనర్ మురళీకృష్ణ ముందుకువచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజారులో కూరగాయలు కొనేందుకు వచ్చిన వినియోగదారులకు.. చేతుల్లో శానిటైజర్​ వేసి శుభ్రం చేయించారు. కరోనా నేపథ్యంలో ప్రజలెవరూ గుంపులుగా రావద్దని.. సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వైరస్​కు మందు లేదని.. స్వీయ నియంత్రణ వల్లే అరికట్టవచ్చని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details