ఎక్సైజ్శాఖ అధికారులతో మంత్రి నారాయణస్వామి సమీక్ష
బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాల పనితీరుపై ఎక్సైజ్శాఖ మంత్రి నారాయణస్వామి సమీక్ష నిర్వహించారు. నకిలీ మద్యం, లీజు అమ్మకాలు వంటి అంశాలపై అధికారులతో చర్చించారు. నూతన ఎక్సైజ్ విధానం అమలుపై మంత్రి ఆరా తీశారు. విజయవాడలో జరిగిన ఈ సమావేశానికి ఎక్సైజ్ శాఖ అధికారులు, టాస్క్ ఫోర్స్ డీజీ సురేంద్రబాబు తదితురులు హాజరయ్యారు.
సమావేశం నిర్వహించిన ఎక్సైజు శాఖ