పాటలు, కవితలు, నృత్యాల రూపంలో కొందరు కరోనాపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తుంటే.. మరికొందరు తమకు తెలిసిన వివిధ కళల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్ నాగోల్లోని ఆదర్శనగర్కు చెందిన హెల్త్ ఎక్స్టెన్షన్ అధికారి వెంకట్ రాంరెడ్డి ఇటీవల యూఎస్ఏ నుంచి నగరానికి వచ్చి హోం క్వారంటైన్లో ఉంటున్నారు. నిర్బంధంలో ఉంటూనే తనకు తెలిసిన మ్యాజిక్, మాట్లాడే బొమ్మతో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.
మాట్లాడే బొమ్మ... కరోనా జాగ్రత్తలు చెప్పేనమ్మా - కరోనాపై అవగాహన
యూఎస్ఏ నుంచి హైదరాబాద్ వచ్చిన హెల్త్ ఎక్స్టెన్షన్ అధికారి హోం క్వారంటైన్లో ఉంటూ మ్యాజిక్, మాట్లాడే బొమ్మతో కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.

మాట్లాడే బొమ్మ... కరోనా జాగ్రత్తలు చెప్పేనమ్మా
మాట్లాడే బొమ్మ... కరోనా జాగ్రత్తలు చెప్పేనమ్మా