విజయవాడ శివారు ప్రాంతంలో కొత్తూరు తాడేపల్లి గోశాలలో100ఆవులు మృతి చెందాయి.రాత్రి ఆవులకు పెట్టిన దాణాపై నిర్వాహకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.చావుబతుకుల మధ్య మరికొన్ని ఆవులు కొట్టుమిట్టాడుతున్నాయి.పోస్టుమార్టం అనంతరం ఆవుల మృతికి కారణాలు చెబుతామని పశువైద్యులు తెలిపారు.
ఏమైందో..ఏమో..గోశాలలో 100 ఆవులు మృతి! - goshala
తాడేపల్లి గోశాలలో 100 ఆవులు మృత్యువాతపడ్డాయి. మరికొన్ని ఆవులు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాయి. పోస్టుమార్టం తరువాత మృతికి గల కారణాలు తెలియనున్నాయి.

cows-death-in-goshala