ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2020, 11:34 AM IST

ETV Bharat / state

మరబోటు ద్వారా మద్యం అక్రమ రవాణా... ఇద్దరు అరెస్టు

కృష్ణా నది గుండా మరబోటులో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను గుంటూరు జిల్లా చింతర్యాల రేవు వద్ద ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు పట్టుకున్నారు. తెలంగాణ నుంచి మద్యం తరలిస్తున్నట్లు గుర్తించి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

మరబోటు ద్వారా మద్యం అక్రమ రవాణా..ఇద్దరు వ్యక్తులు అరెస్టు !
మరబోటు ద్వారా మద్యం అక్రమ రవాణా..ఇద్దరు వ్యక్తులు అరెస్టు !

తెలంగాణ నుంచి కృష్ణా నది గుండా అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను గుంటూరు జిల్లా చింతర్యాల రేవు వద్ద అధికారులు పట్టుకున్నారు. మద్యం అక్రమంగా సరఫరా అవుతుందన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించిన ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులు... మరబోటులో తరలిస్తున్న 200 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని బోటును సీజ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details