ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పెంపే లక్ష్యంగా నాడు - నేడు' - nadu-nedu latest news guntur

చిలుకలూరిపేట మండలం మురికిపూడి గ్రామంలో జడ్పీ, ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నాడు- నేడు పనులను ఎమ్మెల్యే విడదల రజిని పరిశీలించారు.

MLA inspects nadu-nedu works at murkipudi guntur district
నాడు-నేడు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

By

Published : Jun 14, 2020, 8:07 PM IST

గుంటూరు జిల్లా చిలకలూరి పేట మండలం మురికిపూడి గ్రామంలోని జడ్పీ, ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న.. నాడు - నేడు పనులను ఎమ్మెల్యే విడదల రజిని ఆదివారం పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపు నాడు-నేడు పనులు పూర్తి కావాలని ఆమె అధికారులకు తెలిపారు.

వర్షకాలం వస్తున్న తరుణంలో పనుల్లో జాప్యం జరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలను మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీఎం నాడు- నేడు పథకాన్ని తీసుకొచ్చారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో కె.లక్ష్మీ, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కరిముల్లా, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details