ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యాదాఘాతంతో వ్యక్తి మృతి - east godavari dst current shock news

విద్యుదాఘాతంతో తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన నాగబాబు అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

person died due to current shock  in east godavari dst
person died due to current shock in east godavari dst

By

Published : May 25, 2020, 1:23 PM IST

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన నాగబాబు అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఇంటి నిర్మాణ పనుల్లో భాగంగా స్విచ్ ఆఫ్ చేసిన మోటార్ వైరుని తొలగించేందుకు ప్రయత్నం చేశాడు.

ప్రమాదవశాత్తు వైరు పట్టుకోగా.. విద్యుత్ ప్రవహించి మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details