ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంచి మహా సంస్థానం అధ్యక్షుడు గణపతి శాస్త్రి మృతి - కంచి మహా సంస్థానం అధ్యక్షుడు చంద్రాబట్ల గణపతిశాస్త్రి

ప్రముఖ సిద్ధాంతి, కంచి మహా సంస్థానం అధ్యక్షుడు చంద్రాబట్ల గణపతిశాస్త్రి మరణించారు. ఆయన మృతి పట్ల తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు.

కంచి మహా సంస్థానం అధ్యక్షుడు గణపతి శాస్త్రి మృతి
కంచి మహా సంస్థానం అధ్యక్షుడు గణపతి శాస్త్రి మృతి

By

Published : May 10, 2020, 12:14 PM IST

Updated : May 10, 2020, 12:24 PM IST

తూర్పు గోదావరి జిల్లా కంచి మహా సంస్థానం అధ్యక్షుడు, ప్రముఖ సిద్ధాంతి చంద్రాబట్ల గణపతిశాస్త్రి (70) కన్నుమూశారు. అనారోగ్యంతో గణపతిశాస్త్రి మరణించారు. గణపతిశాస్త్రి... కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ప్రధాన శిష్యుల్లో ఒకరు.

చంద్రబాబు సంతాపం

కంచి మహా సంస్థానం అధ్యక్షుడు గణపతిశాస్త్రి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రజల్లో భక్తి భావం పెంచేందుకు గణపతిశాస్త్రి చేసిన ప్రయత్న వెలకట్టలేనిదని కీర్తించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:

విషాదం: గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇద్దరు మృతి

Last Updated : May 10, 2020, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details