ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వశిష్ట'కు వరద...ప్రజలు ఆందోళన - వశిష్ట గోదావరి నదీ

వశిష్ట గోదావరి నదీ పాయకు వరద ఉద్ధృతి ఎక్కువ అవ్వడంతో.. పశ్చిమగోదావరి జిల్లా చాకలిపాలెం వద్ద కాజ్​వే మునిగిపోయింది.

'వశిష్ట'కు వరద...ప్రజలు ఆందోళన

By

Published : Sep 6, 2019, 10:23 PM IST

వశిష్ట గోదావరి నదీ పాయకు వరద పోటెత్తుతోంది. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద కాజ్​వే మునిగింది. మునగతో రాకపోకలకు జరగక కనకాయలంక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details