ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 9, 2020, 7:36 PM IST

ETV Bharat / state

పుంగనూరులో కోర్టు భవనాన్ని ప్రారంభించిన సీజే జస్టిస్ మహేశ్వరి

చిత్తూరు జిల్లా పుంగనూరులో నూతనంగా నిర్మించిన సీనియర్ సివిల్ కోర్టు భవన సముదాయాన్ని హైకోర్టు సీజే జస్టిస్ జేకే మహేశ్వరి ప్రారంభించారు.

High cour chief justice jk maheswari
High cour chief justice jk maheswari

పుంగనూరులో కోర్టు భవనాన్ని ప్రారంభించిన సీజే జస్టిస్ మహేశ్వరి

చిత్తూరు జిల్లా పుంగనూరులో నూతనంగా నిర్మించిన సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు భవనాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ప్రారంభించారు. అమరావతి నుంచి వర్చువల్ విధానం ద్వారా భవంతి సముదాయాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, చిత్తూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details