ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Purandheswari: శ్రీవారి సేవలో కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి - ఆంధ్రప్రదేశ్ వార్తలు

తిరుమల శ్రీవారిని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు పురంధేశ్వరికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

Ex_Centrel_Minister_At_Darshan
శ్రీవారి సేవలో కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి

By

Published : Jul 26, 2021, 8:25 AM IST

తిరుమల శ్రీవారిని కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కాసేపు స్వామివారి సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు పురంధేశ్వరికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను ఆలయ అర్చకులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details