ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 23, 2020, 4:11 PM IST

ETV Bharat / state

'భాజపా, వైకాపా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి'

ముఖ్యమంత్రి జగన్​కు పాలనపరమైన సామర్థ్యం కొరవడిందని కాంగ్రెస్ పార్టీ నేత గిడుగు రుద్రరాజు విమర్శించారు. కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని వైకాపా కుట్రపూరింతంగా వ్యవహరిస్తూ..రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయన్నారు.

gidugu
భాజపా, వైకాపాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయి

కేంద్రంలోని భాజపా, రాష్ట్రంలోని వైకాపా కుట్రపూరింతంగా వ్యవహరిస్తూ..రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గిడుగు రుద్రరాజు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలు చేస్తే అమరావతి, పోలవరంపై ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావని ఆయన వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని పరిస్థితి ఏపీలో నెలకొందని..ముఖ్యమంత్రికి పాలనాపరమైన సామర్థ్యం కొరవడిందని విమర్శించారు. పోలవరం లాంటి జీవనాడి ప్రాజెక్టుకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details