అనంతపురంజిల్లా కళ్యాణదుర్గం మండలంలో రెడ్ జోన్ గ్రామమైన మానిరేవులో పరిస్థితిని ఎమ్మెల్యే ఉషశ్రీ స్వయంగా తెలుసుకున్నారు. లాక్డౌన్ అమలవుతున్న తీరుపై రూరల్ ఎస్సై సుధాకర్ నుంచి వివరాలను ఆరా తీశారు. మానిరేవు, తిమ్మసముద్రం గ్రామాల్లోప్రజలకు అందుతున్న సేవల గురించి వైద్య, ఆరోగ్య సిబ్బందితో మాట్లాడారు.
రెడ్ జోన్ ప్రాంతంలో ఎమ్మెల్యే పర్యటన
అనంతపురంలో జిల్లా కళ్యాణదుర్గం మండలంలో రెడ్ జోన్ గ్రామమైన మానిరేవులో.. ఎమ్మెల్యే ఉషశ్రీ పర్యటించారు. లాక్డౌన్ అమలుపై ఆరా తీశారు.
రెడ్జోన్ ప్రాంతంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే పర్యటన