ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 27, 2020, 7:41 PM IST

ETV Bharat / state

చిరుత దాడిలో 54 గొర్రె పిల్లల మృత్యువాత!

అనంతపురం జిల్లా కంబదూరు మండలం కోటగుడ్డం గ్రామ శివార్లలో చిరుత దాడి చేసిన సంఘటనలో 54 గొర్రె పిల్లలు మృత్యువాత పడ్డాయి. గ్రామానికి చెందిన గొర్రెల రైతు గొల్ల శ్రీధర్​కు చెందిన వందకు పైగా గొర్రె పిల్లలను గ్రామ శివార్లలో పొలం వద్ద ఓ మందలో ఉంచి పెద్ద గొర్రెల్ని మేత కోసం అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లాడు. సాయంకాలం గొర్రెల మందపై చిరుత దాడి చేసిందని గ్రామస్థులు తెలిపారు. అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

chirutha attack on sheeps 54 died in anantapur dst
చిరుత దాడిలో చనిపోయిన గొర్రెపిల్లలు

.

చిరుత దాడిలో చనిపోయిన గొర్రెపిల్లలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details