ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / jagte-raho

జయరాం హత్యకేసు నిందితులకు రిమాండ్ - remand

పారిశ్రామికవేత్త జయరాం హత్య కేసులో నిందితులు రాకేష్​రెడ్డి, శ్రీనివాస్​లను నందిగామ సబ్ జైలుకు తరలించారు.

రిమాండ్​కు తరలింపు

By

Published : Feb 6, 2019, 11:09 AM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జయరాం హత్యకేసు నిందితులు రాకేష్‌రెడ్డి, శ్రీనివాసులను పోలీసులు నందిగామ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం వారిని రిమాండ్​కు పంపేందుకు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం నిందితులను నందిగామ ఉపకారాగారానికి తరలించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details