జనవరిలో జరిగే రాష్ట్ర పోలీసు మీట్ కార్యక్రమంలో భాగంగా మూడు రోజుల సిటీ పోలీసు డ్యూటీ మీట్ను విశాఖ నగర పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. పోలీసులను ఉద్దేశించి మాట్లాడారు. డీసీపీ సురేష్బాబు, ఏడీసీపీలు అజిత వేజెండ్ల, నళిని, వేణుగోపాలనాయుడు, సుబ్రహ్మణ్యం, సి.ఐ. సాల్మన్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పోలీసు డ్యూటీ మీట్ ప్రారంభం
విశాఖలో మూడు రోజులపాటు జరగనున్న పోలీసు డ్యూటీ మీట్ను నగర పోలీస్ కమిషనర్ మనీష్కుమార్ సిన్హా జ్యోతి వెలిగించి ప్రారంభించారు.
పోలీసు డ్యూటీ మీట్ ప్రారంభం