ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 3, 2020, 9:01 PM IST

ETV Bharat / city

రెస్టారెంట్​ ప్రారంభించిన అనకాపల్లి ఎమ్మెల్యే

సిరిపురం జంక్షన్​ వద్ద ఓ రెస్టారెంట్​ను అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ ప్రారంభించారు. అతిథులకు నచ్చేటట్లుగా కొవిడ్​ నిబంధనలను అనుసరించి వారికి కావలసిన ఆర్డర్లు అందిస్తామని నిర్వాహకులు తెలిపారు.

new restaurant opened by anakapalle mla
నూతన రెస్టారెంట్​ను ప్రారంభించిన అనకాపల్లి ఎమ్మెల్యే

కరోనా కేసులు తగ్గడం వల్ల నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు కొత్త రూపు దిద్దుకుంటున్నాయి. సిరిపురం జంక్షన్​ వద్ద ఓ రెస్టారెంట్​ను అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్​ ప్రారంభించారు.

రెస్టారెంట్​కు వచ్చే అతిథులకు కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా వంటలు తయారు చేస్తామని నిర్వాహకులు వివరించారు. వేడివేడిగా అందించడం ద్వారా అతిథులకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details