ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

25 బుల్లెట్ బైకుల సైలెన్సర్లు పీకేశారు.. ఎందుకంటే! - vijayawada police counceling on sound pollution news

విజయవాడలో వాహనదారులు రెచ్చిపోతున్నారు. రయ్​మంటూ స్పీడుగా దూసుకెళ్లటమే కాదు.. విపరీతమైన శబ్దాలతో నగరవాసులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు.

police special drive on sound pollution

By

Published : Oct 26, 2019, 8:25 AM IST

శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వాహనదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి

విజయవాడలో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న వాహనదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. బుల్లెట్​ వాహనాలతో శబ్ద కాలుష్యం సృష్టిస్తున్న 25 మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాహనాలకు ప్రత్యేకంగా అమర్చిన సైలెన్సర్లను తొలగించారు. ఇకపై ఎవరైనా.. బైకులతో వింత శబ్దాలు చేసి.. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే.. కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details