ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 17, 2020, 11:20 PM IST

ETV Bharat / city

'పేరుకే హైపవర్ కమిటీ...పవర్ అంతా సీఎం వద్దే'

పేరుకే హైపవర్ కమిటీ అని...పవర్ అంతా ముఖ్యమంత్రి జగన్ వద్దే ఉందని తెదేపా నేత బుద్దా వెంకన్న విమర్శించారు. రాజధానులపై ప్రజాసేకరణ చేశామని చెప్పిన ప్రభుత్వం ఆ వివరాలను ఆన్​లైన్​లో ఎందుకు పెట్టలేదన్నారు. ఆన్​లైన్​లో ఆ వివరాలు చూద్దామంటే ఎక్కడ కనిపించడం లేదన్నారు. రైతులు, ప్రజలను ఇంత మోసం చేసిన ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడా లేరని విమర్శించారు. జగన్ కేబినెట్​లో ఆన్​లైన్, ఈ-మెయిల్స్ గురించి ఎంత మందికి తెలుసని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు.

Mlc Budda venkannh
తెదేపా నేత బుద్దా వెంకన్న

.

తెదేపా నేత బుద్దా వెంకన్న

ABOUT THE AUTHOR

...view details