ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రభుత్వ తీరుపై గవర్నర్​కు వామపక్షాల ఫిర్యాదు - cpi ramakrishna met governer news

వామపక్ష నేతలు గవర్నర్ బిశ్వభూషణ్​ను కలిశారు. అమరావతినే రాజధానిగా కొనసాంచేందుకు.. అధికారాన్ని వినియోగించాలని కోరారు. రాజధాని పరిధిలోని కట్టడాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఫిర్యాదు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో సీఎం ఆచితూచి స్పందించేలా చూడాలని చెప్పారు. లేదంటే.. ప్రభుత్వానికే చెడ్డపేరు వస్తుందన్న విషయాన్ని.. జగన్​కు తెలియజేయాలన్నారు. అలాగే.. స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల వివాదంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు.

cpi-leaders-met-governer
cpi-leaders-met-governer

By

Published : Mar 4, 2020, 11:42 PM IST

ఇదీ చదవండి:

'స్థానికం'లో తేడా వస్తే మంత్రి పదవులు ఊడిపోతాయ్!

ABOUT THE AUTHOR

...view details