శ్రీవారి దర్శనార్థం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి సోమవారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం చేరుకున్న ప్రధాన న్యాయమూర్తికి తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు వైవీ సుబ్బారెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి కలసి స్వాగతం పలికారు. మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో సహా స్వామివారిని దర్శించుకోనున్నారు.
నేడు శ్రీవారిని దర్శించుకోనున్న హైకోర్టు సీజే
నవ్యాంధ్రలో ఏర్పాటైన హైకోర్టుకు తొలి పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి నేడు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.
హైకోర్టు
TAGGED:
ap high court cj in tirumala