- Jagan Review: అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి: సీఎం
గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం ఉండాలని సీఎం జగన్ సూచించారు. అగ్రి ఇన్ఫ్రా ఫండ్ (ఏఐఎఫ్) ప్రాజెక్టులపై సీఎం సమీక్ష నిర్వహించారు. అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Anandaiah: ఔషధ తయారీని త్వరలోనే ప్రారంభిస్తాం: ఆనందయ్య
కరోనా మందు పంపిణీపై నెల్లూరులో కలెక్టర్ చక్రధర్బాబుతో ఆనందయ్య సమావేశమయ్యారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఔషధ పంపిణీ ఉంటుందని ఆనందయ్య వెల్లడించారు. కరోనా మందు ప్రక్రియ పూర్తైతే, సోమవారం నుంచే మందు పంపిణీ ప్రారంభిస్తామన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- YV subbareddy: 'ఆనందయ్య ఔషధానికి ఆయుర్వేద గుర్తింపు వస్తేనే తితిదే ద్వారా పంపిణీ'
ఆనందయ్య(anadaiah) ఔషధంపై ఆయుష్ సహా సీసీఆర్ఎఆస్ సంస్థలు చేపట్టిన పరిశోధనల్లో కరోనా తగ్గుతుందని ఎక్కడా ఎవరూ చెప్పలేదని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV subbareddy) తెలిపారు. ఆ మందు ఆయుర్వేదం కాదని పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Covid Cases : రాష్ట్రంలో కొత్తగా 11,303 కేసులు, 104 మరణాలు
రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. మరోవైపు మరణాల సంఖ్య పెరుగుతుండటం కలకలం రేపుతోంది. కొత్తగా 11,303 కరోనా కేసులు, 104 మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దేశంలో కొత్త ఫంగస్- ఆగ్రాలో తొలి కేసు
బ్లాక్, వైట్, ఎల్లో ఫంగస్లకు అదనంగా ఆస్పర్గిలస్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. ఉత్తర్ప్రదేశ్ ఆగ్రాలోని ఓ రోగికి ఈ వ్యాధి నిర్ధరణ అయింది. ఈ వ్యాధి చికిత్స బ్లాక్ ఫంగస్ మాదిరి కాదని నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ గ్రామంలో ఒక్క నెలలో 80మంది మృతి!