రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున స్టాండింగ్ కౌన్సిల్గా ఇప్పటి వరకు వాదనలు వినిపించిన ఎన్.అశ్వనీకుమార్ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు. ఈ విషయాన్ని ఎస్ఈసీ గురువారం రాత్రి 11 గంటల సమయంలో న్యాయవాది అశ్వనీకుమార్కు తెలిపారు. గురువారం ఉదయం అశ్వనీకుమార్ రాజీనామా పత్రాన్ని ఎస్ఈసీకి సమర్పించారు. దానిని తిరస్కరించి ఆయన్నే కొనసాగించాలని మొదట ఎస్ఈసీ భావించినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆయన్ను తొలగిస్తున్నట్లు సమాచారం అందించారు. ఎస్ఈసీకి కొత్త స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ను నియమించారు.
ఎస్ఈసీకి కొత్త స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది వివేక్
ఎస్ఈసీకి కొత్త స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ను నియమించారు. ఇప్పటివరకు వాదనలు వినిపించిన ఎన్.అశ్వనీకుమార్ను ఆ బాధ్యతల నుంచి తొలగించారు.
new Standing Council for SEC