- అధ్యక్ష పోరు: ఈ 'స్వింగ్'కు బౌల్డ్ అయ్యేదెవరు?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాల పాత్ర కీలకం. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ప్రజల చూపు ఈ స్వింగ్ స్టేట్స్పై పడింది. మరి అధ్యక్ష పదవి చేపట్టడంలో కీలకంగా మారిన ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అధ్యక్ష పోరు: ట్రంప్పై 11 ఓట్ల ఆధిక్యంలో బైడెన్
ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, విపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. ఇప్పటివరకు 41 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడగా.. బైడెన్224 ఎలక్టోరల్ ఓట్లు సాధించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సీపీఎం కౌంటర్ దాఖలు
రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు... హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. రాజధానితో సంబంధం లేదని కేంద్రం చెప్పటం సమంజసం కాదని పేర్కొన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ అసెంబ్లీలోనే రాజధానిగా అమరావతిని సమర్థించారని అఫిడవిట్లో గుర్తు చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా కేసులు..10 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,33,208కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి మరో 10 మంది మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 6,744 గా ఉంది. కొవిడ్ బారిన పడి మరో 2,701 మంది కోలుకోగా... మొత్తం బాధితుల సంఖ్య 8.05 లక్షల మందిగా నమోదైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రేపట్నుంచే పరీక్షలు.. హాల్ టిక్కెట్లు ఇచ్చేది లేదంటున్న అధికారులు!
యాజమాన్య కోటాలో స్పాట్ అడ్మిషన్లు పొందిన తమను పరీక్షలకు అనుమతించాలంటూ డీఈడీ విద్యార్థులు రోడ్డెక్కారు. రేపట్నుంచి ప్రారంభంకానున్న పరీక్షలు రాసే అవకాశమివ్వాలని వేడుకున్నారు. అధికారులు మాత్రం కౌన్సెలింగ్ ద్వారా చేరని వారికి హాల్ టిక్కెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఔషధ నియంత్రణ శాఖ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు