విద్యార్థుల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని చెప్పడమే కాకుండా తాను ఆచరించి చూపారు ఆర్డీవో రంగయ్య. ప్రభుత్వ పాఠశాలపై సాధారణ ప్రజలకు నమ్మకం కలిగించడానికే తన కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించానన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన మెరుగుపడిందని...ప్రైవేటు సంస్థలతో పోటీపడుతున్నాయన్నారు.
కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్న ఆర్డీవో - rdo son
ప్రభుత్వ ఉద్యోగులు తమ పిల్ల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలనే డైలాగ్స్ చాలా సినిమాల్లో విని ఉంటాం. డైలాగ్ కొట్టడమే కాదు నిజం చేసి చూపించారు తెనాలి ఆర్డీవో రంగయ్య. తన కుమారుడ్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్చి అందరకీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోన్న ఆర్డీవో
కొడుకు ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తోన్న ఆర్డీవో
ఇదీ చదవండి :రేపు దిల్లీ వెళ్లనున్న సీఎం జగన్