national

By ETV Bharat Telangana Team

Published : Aug 23, 2024, 2:44 PM IST

ETV Bharat / snippets

తిరుమల శ్రీవారి సేవలో 'గోల్డ్ మెన్' - టైట్ సెక్యూరిటీ మధ్య దర్శనం

Devotees Wearing 25kg Gold Visited Tirumala
Devotees Wearing 25kg Gold Visited Tirumala (ETV Bharat)

Devotees Wearing 25kg Gold Visited Tirumala :ముంబయికి చెందిన ఓ కుటుంబ సభ్యులు భారీగా బంగారం ధరించి తిరుమలేశుడిని ఇద్దరు 10కేజీలు, మరొకరు 5కేజీల చొప్పున బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. వాటి విలువ దాదాపు రూ.15కోట్లు ఉంటుందని అంటున్నారు. ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా చూసి వారితో సెల్ఫీలు దిగారు. వారికి రక్షణగా సుమారు 15మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం.

ABOUT THE AUTHOR

...view details