thumbnail

By

Published : Oct 30, 2019, 4:57 PM IST

ETV Bharat / Videos

'ఇస్మార్ట్​ శంకర్' తర్వాత గ్యాప్ అందుకే: రామ్​

రామ్ హీరోగా 'రెడ్' అనే చిత్రం బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మి, జెమిని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన కథానాయకుడు రామ్.. 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత ఎందుకు గ్యాప్​ తీసుకోవాల్సి వచ్చిందో చెప్పాడు. 'రెడ్' సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నాడు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.