'అవి సినిమాల్లో మాత్రమే.. నిజంగా జరగవు'

By

Published : Jan 11, 2020, 11:23 AM IST

thumbnail

అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధానపాత్రల్లో తెరకెక్కిన సినిమా 'అల వైకుంఠపురములో'. త్రివిక్రమ్ దర్శకుడు. ఓ ప్రమోషన్ ఇంటర్వ్యూలో పూజ మాట్లాడుతూ బన్నీ అభిమానులపై ప్రశంసలు కురిపించింది. సామజవరగమన పాట చిత్రీకరణ గురించి చెప్పుకొచ్చింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.