thumbnail

'ప్రకృతి' కోసం పార్లమెంట్​కు సైకిల్​పై వెళ్లిన ఎంపీ

By

Published : Nov 18, 2019, 11:56 AM IST

Updated : Nov 18, 2019, 12:03 PM IST

పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సైకిల్​పై వెళ్లారు భోజ్​పురి నటుడు, భాజపా నేత, నైరుతి దిల్లీ ఎంపీ మనోజ్​ తివారీ. దిల్లీలో కాలుష్యం తగ్గించేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సరైన చర్యలు చేపట్టాలని మనోజ్​ డిమాండ్ చేశారు.
Last Updated : Nov 18, 2019, 12:03 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.