భద్రతను ఛేదించి ప్రియాంకను కలిసిన వీరాభిమాని

By

Published : Dec 28, 2019, 3:10 PM IST

thumbnail
ధోని, కోహ్లీకే కాదు.. రాజకీయ నాయకులకు వీరాభిమానులు ఉంటారు. అందులోనూ మాజీ ప్రధాని, ప్రజా నాయకురాలు ఇందిరా గాంధీ మనుమరాలు ప్రియాంక గాంధీని ఉత్తరాదిన ముఖ్యంగా ఉత్తర్​ప్రదేశ్​లో విశేషంగా ఆదరిస్తారు. లఖ్​నవూలో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న ప్రియాంకను కలిసేందుకు గుర్మీత్​ సింగ్​ గాంధీ.. అనే కార్యకర్త ధైర్యం చేసి భద్రత సిబ్బందిని దాటుకుని వెళ్లాడు. ఇది గమనించిన ఆమె.. సిబ్బందిని ఆపి అతనితో మాట్లాడి పంపించివేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.