రోడ్డెక్కిన చేపలు.. స్తంభించిన రాకపోకలు - ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో చేపలతో నిండిన ట్రక్కు బోల్తా

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 12, 2019, 2:51 PM IST

చేపల కారణంగా ఉత్తరప్రదేశ్ కాన్పుర్​లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆర్మాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని కల్పిరోడ్ లో.. చేపలతో నిండిన ట్రక్కు బోల్తాపడింది. చేపలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. వాటిని తీసుకెళ్లేందుకు స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. చేపలు, చుట్టూ చేరిన జనం కారణంగా ట్రాఫిక్​ చాలా సేపు స్తంభించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.