రాళ్లు రువ్వుకుంటూ యువకుల సంబరాలు

By

Published : Oct 29, 2019, 12:13 PM IST

Updated : Oct 29, 2019, 1:01 PM IST

thumbnail
హిమాచల్​ప్రదేశ్ సిమ్లాలోని​ ధామీ గ్రామంలో భక్తులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. గ్రామంలోని పురుషులు రెండు బృందాలుగా విడిపోయి రాళ్లు విసురుకుంటున్న దృశ్యాలు చిన్నపాటి యుద్ధాన్నే తలపించాయి. అయితే ఇక్కడ ఎలాంటి గొడవా జరగలేదు. ఈ ప్రాంతంలో ఏటా ఇలా రాళ్లు రువ్వుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా వినూత్నంగా గ్రామదేవతను కొలుస్తూ... తమ సంప్రదాయాన్ని కాపాడుకునేందుకు వందలాది మంది యువకులు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
Last Updated : Oct 29, 2019, 1:01 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.