thumbnail

ఆ అధికారిపై విద్యార్థి దాడి చేశాడు ఎందుకు..?

By

Published : Nov 13, 2019, 12:01 AM IST

పాఠశాలకు చెందిన అధికారిపై జిల్లా మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారన్న కారణంతో శిశు సంక్షేమ శాఖ అధికారిణిపై ఓ విద్యార్ధి  దాడి చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో జరిగింది. తప్పు చేసిన పాఠశాల అధికారి గురించి ఆమె విద్యార్ధులను అడిగి తెలుసుకుంటుండగా ఓ విద్యార్ధి ఆమెపై దాడికి దిగాడు. ఎందుకు ఫిర్యాదు చేశారని ప్రశ్నిస్తూ మొదట ఆమె సంచిని దూరంగా విసిరేశాడు. అనంతరం ఆమెను కొడుతూ కుర్చీతో కూడా దాడికి దిగాడు. సీసీ కెమెరాల్లో ఈ దాడి దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.