thumbnail

By

Published : Feb 6, 2020, 11:15 AM IST

Updated : Feb 29, 2020, 9:25 AM IST

ETV Bharat / Videos

బారాత్​లో 'లగే రహో కేజ్రీవాల్' గీతానికి చిందులు ​

దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు రోజుల్లో సమీపిస్తున్న వేళ ఆయా పార్టీ ప్రచారాలు తారస్థాయికి చేరుకున్నాయి. అయితే 'ఆమ్​ ​ఆద్మీ'కి చెందిన ఓ కార్యకర్త ఏకంగా తన కుటుంబ పెళ్లి వేడుకలోని గానాబజానా కార్యక్రమంలో ఆప్ ​ప్రచార గీతం'లగే రహో (జిందాబాద్​) కేజ్రీవాల్​' ప్లే చేశాడు. దీంతో వచ్చిన ఆహ్వానితులంతా కలిసి ఆ గీతానికి దిల్​ ఖుష్​ అయ్యేలా ఉర్రూతలూగుతూ సందడి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది. ఫ్రిబవరి 8న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Last Updated : Feb 29, 2020, 9:25 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.