ETV Bharat / state

బస్తీకా బాద్​షా: యాదాద్రిలో 5 మున్సిపాలిటీల్లో తెరాస పాగా

author img

By

Published : Jan 27, 2020, 3:38 PM IST

Updated : Jan 27, 2020, 4:56 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో తెరాసనే ఛైర్మన్​ పీఠాన్ని కైవసం చేసుకుంది. ఒక్క చౌటుప్పల్​లో మాత్రం వైస్​ ఛైర్మన్​గా​ సీపీఎం అభ్యర్థి ఎన్నికయ్యారు.

TRS WON in 5 municipalities in Yadadri DISTRICT
బస్తీకా బాద్​షా: యాదాద్రిలో 5 మున్సిపాలిటీల్లో తెరాస పాగా

భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఛైర్మన్​గా ఏనబోయిన ఆంజనేయిలు, వైస్​ ఛైర్మన్​గా చింతల కిష్టయ్య ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

చౌటుప్పల్

చౌటుప్పల్​ మున్సిపల్​ ఛైర్మన్​ పీఠం తెరాస కైవసం చేసుకుంది. తెరాస పార్టీకి చెందిన వెన్రెడ్డి రాజు మున్సిపల్​ ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. వైస్​ ఛైర్మన్​గా సీపీఎం పార్టీకి చెందిన బత్తుల శ్రీశైలం ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

ఆలేరు

ఆలేరు మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​ వస్పరి శంకరయ్య, వైస్​ ఛైర్మన్​​ మాధవి ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

మోత్కుర్​

మోత్కురు మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​గా సావిత్రమ్మ, వైస్​ ఛైర్మన్​గా బొల్లెపల్లి వెంకటయ్య ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

పోచంపల్లి

పోచంపల్లి మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​ చిట్టిప్రోలు విజయలక్ష్మి, వైస్​ ఛైర్మన్​ బాత్క లింగస్వామి ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

trs-won-in-5-municipalities-in-yadadri-district
బస్తీకా బాద్​షా: యాదాద్రిలో 5 మున్సిపాలిటీల్లో తెరాస పాగా

భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. ఛైర్మన్​గా ఏనబోయిన ఆంజనేయిలు, వైస్​ ఛైర్మన్​గా చింతల కిష్టయ్య ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

చౌటుప్పల్

చౌటుప్పల్​ మున్సిపల్​ ఛైర్మన్​ పీఠం తెరాస కైవసం చేసుకుంది. తెరాస పార్టీకి చెందిన వెన్రెడ్డి రాజు మున్సిపల్​ ఛైర్మన్​గా ఎన్నికయ్యారు. వైస్​ ఛైర్మన్​గా సీపీఎం పార్టీకి చెందిన బత్తుల శ్రీశైలం ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

ఆలేరు

ఆలేరు మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​ వస్పరి శంకరయ్య, వైస్​ ఛైర్మన్​​ మాధవి ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

మోత్కుర్​

మోత్కురు మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​గా సావిత్రమ్మ, వైస్​ ఛైర్మన్​గా బొల్లెపల్లి వెంకటయ్య ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

పోచంపల్లి

పోచంపల్లి మున్సిపల్​ ఛైర్మన్​ పీఠాన్ని తెరాస కైవసం చేసుకుంది. మున్సిపల్​ ఛైర్మన్​ చిట్టిప్రోలు విజయలక్ష్మి, వైస్​ ఛైర్మన్​ బాత్క లింగస్వామి ఎన్నికయ్యారు. వీరు కలెక్టర్​ సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు.

trs-won-in-5-municipalities-in-yadadri-district
బస్తీకా బాద్​షా: యాదాద్రిలో 5 మున్సిపాలిటీల్లో తెరాస పాగా
Intro:Body:Conclusion:
Last Updated : Jan 27, 2020, 4:56 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.