ETV Bharat / state

యాదాద్రీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు - rush at yadadri laxmi narasimha swamy

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం, సెలవుదినం కావడం వల్ల కుటుంబ సమేతంగా భక్తులు తరలివచ్చారు.

యాదాద్రీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు
author img

By

Published : Nov 10, 2019, 2:42 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీకా మాసం అందులోనూ ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనితో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

కార్తీక మాసం కావడం వల్ల భక్తి శ్రద్ధలతో భక్తులు కార్తీక దీపారాధన చేస్తూ స్వామి వారిని వేడుకున్నారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. దీనితో స్వామివారి ధర్మ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం, స్పెషల్ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు పోలీసులు ఆలయ ఆభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

యాదాద్రీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీకా మాసం అందులోనూ ఆదివారం సెలవు దినం కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీనితో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.

కార్తీక మాసం కావడం వల్ల భక్తి శ్రద్ధలతో భక్తులు కార్తీక దీపారాధన చేస్తూ స్వామి వారిని వేడుకున్నారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. దీనితో స్వామివారి ధర్మ దర్శనానికి దాదాపు మూడు గంటల సమయం, స్పెషల్ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు పోలీసులు ఆలయ ఆభివృద్ధి పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడం లేదు.

యాదాద్రీశుడి సన్నిధికి పోటెత్తిన భక్తులు
Intro:Tg_nlg_185_10_yadadri_radhai_av_TS10134


సెంటర్:యాదగిరిగుట్ట
(యాదాద్రి జిల్లా)
రిపోర్టర్..చంద్రశేఖర్.. ఆలేరు సెగ్మెంట్..9177863630..


వాయిస్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రంమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసానికి తోడు ఆదివారం సెలవుదినం కావడంతో కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో భక్తులు భారీగా తరలివచ్చారు.దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.కార్తీక మాసం కావడంతో భక్తి శ్రద్ధలతో భక్తులు కార్తీక దీపారాధన చేస్తూ స్వామి వారిని వేడుకుంటున్నారు....అలాగే సత్యనారాయణ స్వామి వ్రతాలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు... స్వామివారి నిత్యకల్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.కల్యాణ కట్ట, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో కిటకిలాడుతున్నాయి. దీంతో స్వామివారి ధర్మదర్శనానికి దాదాపు మూడు గంటల సమయం, స్పెషల్ దర్శనానికి దాదాపు రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆలయ ఆభివృద్ది పనుల దృష్ట్యా కొండపైకి వాహనాలను అనుమతించడంలేదు పోలీసులు....
Body:Tg_nlg_185_10_yadadri_radhai_av_TS10134Conclusion:Tg_nlg_185_10_yadadri_radhai_av_TS10134

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.