ETV Bharat / state

యాదగిరీశున్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్ - యాదాద్రిలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్​రెడ్డి దంపతులు దర్శించుకున్నారు.

యాదగిరీశున్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్
author img

By

Published : Nov 22, 2019, 5:58 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామిని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్​రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కార్తీకమాసం కాగా గొంగిడి సునీత దంపతులు కార్తీక దీపాన్ని వెలిగించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.

యాదగిరీశున్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్

ఇదీ చూడండి: దిగొస్తున్న పసిడి ధర.. నేడు ఎంత తగ్గిందంటే?

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీ నర్సింహస్వామిని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్​రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. కార్తీకమాసం కాగా గొంగిడి సునీత దంపతులు కార్తీక దీపాన్ని వెలిగించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు.

యాదగిరీశున్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్

ఇదీ చూడండి: దిగొస్తున్న పసిడి ధర.. నేడు ఎంత తగ్గిందంటే?

Intro:Tg_nlg_186_22_wip_temple_visit_av_TS10134


Body:Tg_nlg_186_22_wip_temple_visit_av_TS10134Conclusion:Tg_nlg_186_22_wip_temple_visit_av_TS10134

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.