ETV Bharat / state

'యురేనియంపై పోరాటానికి ముందుకురండి' - uranium fight

యురేనియం తవ్వకాల ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని యురేనియం వ్యతిరేక పోరాట వేదిక కన్వీనర్​ రామచంద్రయ్య డిమాండ్​ చేశారు. ఈ అంశంపై ఉద్యమం చేసేందుకు వామపక్షాలు, ప్రజాసంఘాలు, కళాకారులు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు.

'యురేనియంపై పోరాటానికి ముందుకురండి'
author img

By

Published : Sep 29, 2019, 6:35 PM IST

నల్లమలలో యురేనియం తవ్వకాల ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని యురేనియం వ్యతిరేక పోరాట వేదిక డిమాండ్​ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు వంత పాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని వేదిక కన్వీనర్​ బట్టి రామచంద్రయ్య ఆరోపించారు. విద్యుత్​ ఉత్పత్తికి సోలార్​, పవన విద్యుత్​ వంటి ప్రత్యామ్నాయాలు ఉండగా.. యురేనియం వైపు మొగ్గుచూపడం మంచిది కాదని హితవుపలికారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసేందుకు వామపక్షాలు, ప్రజాసంఘాలు, కళాకారులు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు.

'యురేనియంపై పోరాటానికి ముందుకురండి'

ఇవీచూడండి: యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ మండలిలో తీర్మానం

నల్లమలలో యురేనియం తవ్వకాల ప్రయత్నాలను ఉపసంహరించుకోవాలని యురేనియం వ్యతిరేక పోరాట వేదిక డిమాండ్​ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు వంత పాడుతూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని వేదిక కన్వీనర్​ బట్టి రామచంద్రయ్య ఆరోపించారు. విద్యుత్​ ఉత్పత్తికి సోలార్​, పవన విద్యుత్​ వంటి ప్రత్యామ్నాయాలు ఉండగా.. యురేనియం వైపు మొగ్గుచూపడం మంచిది కాదని హితవుపలికారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేసేందుకు వామపక్షాలు, ప్రజాసంఘాలు, కళాకారులు ముందుకురావాలని విజ్ఞప్తి చేశారు.

'యురేనియంపై పోరాటానికి ముందుకురండి'

ఇవీచూడండి: యురేనియం తవ్వకాలపై నిషేధం విధిస్తూ మండలిలో తీర్మానం

Intro:Tg_nlg_187_29_santhakala_sekarana_av_TS10134


యాదాద్రి భువనగిరి జిల్లా

యాదగిరిగుట్ట పట్టణం

వాయిస్: నల్లమల అడవులలో యురేనియం తవ్వకాల ప్రయత్నాలను ఉపసంహరించాలని యురేనియం వ్యతిరేక పోరాట వేదిక ఆలేరు నియోజకవర్గం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి.
యాదగిరిగుట్ట పట్టణం
పాతగుట్ట చౌరస్తా వద్ద సంతకాల సేకరణ కార్యక్రమంనిర్వహించారు,

ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజా ఆమోదం లభించింది.

ఈ సందర్భంగా బట్టి రామచంద్రయ్య యురేనియం వ్యతిరేక పోరాట వేదిక కన్వీనర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు వంత పాడుతూ ప్రజలకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని, విద్యుత్ ఉత్పత్తికి సోలార్ విద్యుత్తు ప్రత్యామ్నాయం ఉండగానే యురేనియం వైపు వెళ్లడం మంచింది కాదని చెప్పాడు. వెంటనే యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని ఉపసంహరించాలని కోరారు. ఈ ఉద్యమంలో లో వామపక్షాలు, ప్రజా పక్షాలు, ప్రజా ఉద్యమకారులు, కళాకారులు అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు

బైట్..బట్టి రామచంద్రయ్య..Body:Tg_nlg_187_29_santhakala_sekarana_av_TS10134Conclusion:Tg_nlg_187_29_santhakala_sekarana_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.