ETV Bharat / state

'ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ' - CORDON SEARCH AT BHUVAGIRI CITY

ప్రజల భాగస్వామ్యంతోనే సమాజంతో నేరాల నియంత్రణ జరుగుతుందని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. భువనగిరి పట్టణంలో సుమారు 150 మంది సిబ్బందితో కట్టడి ముట్టడి నిర్వహించారు.

CORDON SEARCH AT BHUVAGIRI CITY
CORDON SEARCH AT BHUVAGIRI CITY
author img

By

Published : Dec 16, 2019, 11:52 PM IST

భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 16 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను, ఒక రౌడీషీటర్​ను అదుపులోకి తీసుకున్నారు. నేరాల నియంత్రణకు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను గుర్తించేందుకు కట్టడి ముట్టడి నిర్వహిస్తున్నామని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు. పోలీసులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల భద్రతాపరమైన సమస్యలతో పాటు ఇతర సమస్యలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఏసీపీ భుజంగరావు హామీ ఇచ్చారు.

'ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ'

ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత

భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 16 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను, ఒక రౌడీషీటర్​ను అదుపులోకి తీసుకున్నారు. నేరాల నియంత్రణకు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను గుర్తించేందుకు కట్టడి ముట్టడి నిర్వహిస్తున్నామని డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ సాధ్యం అవుతుందన్నారు. పోలీసులు ఇంటింటికీ తిరుగుతూ ప్రజల భద్రతాపరమైన సమస్యలతో పాటు ఇతర సమస్యలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఏసీపీ భుజంగరావు హామీ ఇచ్చారు.

'ప్రజల భాగస్వామ్యంతోనే నేరాల నియంత్రణ'

ఇదీ చూడండి : పాత్రికేయులు, రాజకీయ నాయకుల బంధం విచిత్రమైనది: కవిత

TG_NLG_61_16_KATTADI_MUTTADI_AB_TS10061 రిపోర్టర్ - సతీష్ శ్రీపాద సెంటర్ - భువనగిరి జిల్లా - యాదాద్రి భువనగిరి సెల్ - 8096621425 యాంకర్ : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అర్బన్ కాలనీ లో పోలీసులు ఈరోజు సాయంత్రం కట్టడి ముట్టడి నిర్వహించారు. జిల్లా డి సి పి నారాయణ రెడ్డి, ఏ సి పి భుజంగ రావు ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు కట్టడి ముట్టడి లో పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 16 బైకులు, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను, ఒక రౌడీషీటర్ ను అదుపులోకి తీసుకున్నారు. నేరాల నియంత్రణకు, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను గుర్తించేం దుకు కట్టడి ముట్టడి నిర్వహి స్తున్నామని డి సి పి నారా యణ రెడ్డి ప్రజల తో అన్నారు. ఏసీపీ భుజంగరావు మీడియా తో మాట్లాడుతూ అదుపులోకి తీసుకున్న అనుమానితులను విచారిస్తామని వారు చేసిన నేరాల ను , ప్రస్తుతం వారు ఎలాంటి జీవనాన్ని గడుపుతున్నారు తెలుసుకుంటామని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో నేరాల నియంత్రణ సాధ్యం అవుతుందని ఆయన అన్నారు. అర్బన్ కాలనీ లో దాదాపు మూడువందల ఇళ్లను తనిఖీ చేసినట్లు వెల్లడించారు. ధ్రువ పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పోలీసులు అర్బన్ కాలనీ లోని వీధుల్లో తిరుగుతూ ప్రజల భద్రతా పరమైన సమస్యల తో పాటు ఇతర సమస్యలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు చెప్పిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఏసీపీ భుజంగరావు అన్నారు. బైట్ : భుజంగరావు (ఏసీపీ, భువనగిరి)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.