ETV Bharat / state

హుజూర్​నగర్​లో ప్రజా గెలుపు: ఎర్రబెల్లి - huzurnagar elections 2019

హుజూర్​నగర్​లో తెరాస గెలుపుపై మంత్రి ఎర్రబెల్లి, చీఫ్​విప్​ వినయ్​భాస్కర్​, కార్యకర్తలు వరంగల్​లో మిఠాయిలు తినిపించుకుని సంబురాలు జరుపుకున్నారు.

హుజూర్​నగర్​లో ప్రజా గెలుపు: ఎర్రబెల్లి
author img

By

Published : Oct 24, 2019, 1:44 PM IST

హుజూర్​నగర్​లో తెరాస అభ్యర్థి విజయంతో వరంగల్​లో తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​భాస్కర్​, కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. హుజూర్​నగర్​లో తెరాస గెలుపు, ప్రజాగెలుపుగా మంత్రి అభివర్ణించారు. కాంగ్రెస్​, భాజపా అభ్యర్థులను ఓడించి ప్రజలు చెంప చెళ్లుమనిపించారని తెలిపారు. హుజూర్​నగర్​ గెలుపుతోనైనా... విపక్ష నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై విమర్శలు మాని... అభివృద్ధితో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

హుజూర్​నగర్​లో ప్రజా గెలుపు: ఎర్రబెల్లి

ఇవీ చూడండి: ఈఎస్​ఐ కుంభకోణంలో మరో మలుపు

హుజూర్​నగర్​లో తెరాస అభ్యర్థి విజయంతో వరంగల్​లో తెరాస శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. బాణసంచా కాల్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, ప్రభుత్వ చీఫ్​ విప్​ వినయ్​భాస్కర్​, కార్యకర్తలు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. హుజూర్​నగర్​లో తెరాస గెలుపు, ప్రజాగెలుపుగా మంత్రి అభివర్ణించారు. కాంగ్రెస్​, భాజపా అభ్యర్థులను ఓడించి ప్రజలు చెంప చెళ్లుమనిపించారని తెలిపారు. హుజూర్​నగర్​ గెలుపుతోనైనా... విపక్ష నేతలు బుద్ధి తెచ్చుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వంపై విమర్శలు మాని... అభివృద్ధితో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

హుజూర్​నగర్​లో ప్రజా గెలుపు: ఎర్రబెల్లి

ఇవీ చూడండి: ఈఎస్​ఐ కుంభకోణంలో మరో మలుపు

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.